స్వాతం
గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి పేరు మీద విజయవాడలో వెలిసిన సర్వోత్తమ గ్రంధాలయంలో వారోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు నగరంలోని పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం నిన్న ( 18 వ తేదీ ) జరిగింది. ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ ప్రద్యుమ్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆ గ్రంధాలయ కమిటీ కార్యదర్శి డా. రావి శారద నిర్వహించారు.
Vol. No. 01 Pub. No. 113
No comments:
Post a Comment