Saturday, May 28, 2011

తెలుగు జాతి సాంఘిక చరిత్రకారుడు

ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త , తెలంగాణా రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పునర్జీవనానికి కృషి చేసిన మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి.

నిజాం కాలంలో నిరాదరణకు గురైన తెలుగు భాషావ్యాప్తికి, విద్యావ్యాప్తికి అలుపెరగని కృషి చేసిన సురవరం వారి జన్మదిన సందర్భంగా ఆంధ్రజ్యోతిలో వకుళాభరణం రామకృష్ణ గారి వ్యాసం చదవండి.


 http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/05/28/ArticleHtmls/28052011004010.shtml?Mode=1

Vol. No. 02 Pub. No. 243

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం