Saturday, March 13, 2010

మరో అవార్డు

 మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక తెలుగు చలన చిత్ర పురస్కారాల్లో మరొకటి నాగిరెడ్డి - చక్రపాణి అవార్డు. ఈ పురస్కారానికి తెలుగు సినిమా రంగం గర్వంగా చెప్పుకునే ప్రసాద్ ల్యాబ్, ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ అధినేత శ్రీ రమేష్ ప్రసాద్ గారు ఎంపికయ్యారు. 

శ్రీ రమేష్ ప్రసాద్ గారికి అభినందనలు. - శిరాకదంబం

Vol. No. 01 Pub. No. 223

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం