ఆంగ్లేయ పాలకుల ప్రధాన లక్ష్యం మన దేశంలో వున్న అపారమైన సంపదను కొల్ల గోట్టడమే ! అలాంటి వారికి ప్రజల సంక్షేమం ఎలా పడుతుంది. అయితే దీనికి భిన్నంగా తెలుగువారి సంక్షేమానికి, తెలుగు భాష వికాసానికి, తెలుగు నేల వికాసానికి అవిరళ కృషి చేసిన ఆంగ్ల అధికారులలో చెప్పుకోదగ్గవారు సర్ ఆర్థర్ కాటన్, మెకంజీ, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, థామస్ మన్రో లు.
దత్త మండలాలుగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన థామస్ మన్రో 183 వ వర్థంతి ఈ రోజు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయనపై ఈ రోజు ' సాక్షి ' దిన పత్రికలో వచ్చిన సమగ్ర వ్యాసం
సీమవాసుల దత్తపుత్రుడు థామస్ మన్రో చదవండి.
vol. No. 01 Pub. No. 340
Tuesday, July 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
tappakumDaa chaduvutaanu
హను గారూ !
ధన్యవాదాలు
Post a Comment