Tuesday, July 6, 2010

తెలుగు మన్రో

 ఆంగ్లేయ పాలకుల ప్రధాన లక్ష్యం మన దేశంలో వున్న అపారమైన సంపదను కొల్ల గోట్టడమే ! అలాంటి వారికి ప్రజల సంక్షేమం ఎలా పడుతుంది. అయితే దీనికి భిన్నంగా తెలుగువారి సంక్షేమానికి, తెలుగు భాష వికాసానికి, తెలుగు నేల వికాసానికి అవిరళ కృషి చేసిన ఆంగ్ల అధికారులలో చెప్పుకోదగ్గవారు సర్ ఆర్థర్ కాటన్, మెకంజీ, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, థామస్ మన్రో లు.

దత్త మండలాలుగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన థామస్ మన్రో 183 వ వర్థంతి ఈ రోజు.  ఆయన్ని స్మరించుకుంటూ ఆయనపై ఈ రోజు ' సాక్షి ' దిన పత్రికలో వచ్చిన సమగ్ర వ్యాసం 
సీమవాసుల దత్తపుత్రుడు థామస్ మన్రో చదవండి.

vol. No. 01 Pub. No. 340

2 comments:

హను said...

tappakumDaa chaduvutaanu

SRRao said...

హను గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం