Thursday, January 13, 2011
రాతలతో నిద్ర లేపడం ..........
జంధ్యాల గారి జోక్స్
ఓ మొగుడు పెళ్ళాం పోట్లాడుకుని మాట్లాడుకోవడం మానేశారు. మొగుడు మర్నాడు ఉదయం ఆఫీసు పని మీద క్యాంపు కి వెళ్ళాలి. అందుకని
' నన్ను తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేపు ' అని ఓ కాగితం మీద రాసి పెట్టి పడుకున్నాడు.
ప్రొద్దున్న ఏడింటికి మెలుకువ వచ్చిందాయనకి. కంగారుగా లేచి చూస్తే రాత్రి తాను పెట్టిన కాగితం పక్కనే
' నాలుగయింది. లేవండి ' అని రాసి వున్న కాగితం కనిపించింది.
Vol. No. 02 Pub. No. 117
Subscribe to:
Post Comments (Atom)

3 comments:
ha ha ha...
nice..
సూపర్ జోకండీ !!
* గీతిక గారూ !
* అనాలిసిస్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment