Friday, September 7, 2012

అమ్మ.... అమర వీరులు...

దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీరోచితంగా పోరాడడంలో సైనికులకు పోలీసులు కూడా ఏమాత్రం తీసిపోరు  అని నిరూపించారు ముంబై పేలుళ్ళలో ఉగ్రవాదుల తూటాలకు బలైన పోలీసులు ......

ఆ సంఘటనలో బలైన ముగ్గురు పోలీసు అధికారుల సాహసం పై జయ పీసపాటి గారు అందించిన కథనం ఈ క్రింది లింక్ లో చదవండి.......

జైహింద్ 02 - ముంబై ప్రేలుళ్ళు లో అమర పోలీసులు - జయ పీసపాటి


అథ్యాత్మిక సేవలో, మానవసేవలో తరించి జిల్లెళ్ళమూడి ' అమ్మ ' గా పేరుపొందిన శ్రీమతి అనసూయదేవి గారి ఆథ్యాత్మిక, వ్యక్తిగత జీవిత విశేషాలు పద్మిని భావరాజు గారు అందిస్తున్నారు ఈ క్రింది లింక్ లో.....

మాతృశ్రీ అనసూయదేవి_జిల్లెళ్ళమూడి అమ్మ - పద్మిని భావరాజు  




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No.005 

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం