Friday, July 11, 2014

యమునా పుష్కరం.... రాజ విద్వాంసులు.... నాదస్వర ద్వయం.... ఇంకా .....



* భారతీయులు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిని ఆరాధించే క్రమంలో మానవ జీవనానికి అవసరమైన నీటి వనరులను అందించే నదీమతల్లులను  పూజించడానికి.... సంవత్సరానికి ఒక ప్రధానమైన నదికి పుష్కరాల పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వచ్చాయి. ఆ యమున యొక్క చరిత్రను తెలియజేసే “ యమునా పుష్కరం ”
* గతంలో రాజులు రాజ్యాలు ఏలడం, యుద్ధాలు చెయ్యడమే కాదు కళాపోషణ కూడా చేసేవారు. అంతే కాదు.... కొందరు రాజవంశీయులు కళాకారులుగా కూడా రాణించారు. అలాంటి వారి గురించి “ రాజ విద్వాంసులు ”
* నాదస్వర సంగీతంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు జంట ‘ షేక్ మహబూబ్ సుభానీ దంపతులు ’ ల తో. లే. పి. 

ఇంకా చాలా  ఈ క్రింది లింక్ లో ....... 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 033

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం