Sunday, October 21, 2012

తోలుబొమ్మలాట... మేజర్ ఆచార్య...

 కనుమరుగై పోతున్న ప్రాచీన జానపద కళ ' తోలుబొమ్మలాట '. 
ఆ కళ ను సజీవం చేసేందుకు చేసిన ప్రయత్నం గురించి మాధురీకృష్ణ అందించిన కథనం...... 10 వ పేజీలో.....





మేజర్ ఆచార్య చివరి సారిగా 19 జూన్ 1999 తన తండ్రికి ఉత్తరం వ్రాస్తూ :-
" జీవనకాలంలో యుద్ధం ఒక గౌరవప్రదమైన అవకాశం. అంతకన్నా తక్కువగా నేను ఆలోచించలేను. ఇంతకన్నా మంచి దేశ సేవ ఉండదు "

........... జైహింద్ శీర్షికన జయ పీసపాటి గారు ఈ వారం అందించిన మేజర్ పద్మపాణి ఆచార్య గురించిన కథనం..... 27 వ పేజీలో...... 


ఈ వారం శిరాకదంబం 02_010  సంచికలో.... 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 027

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం