Monday, September 20, 2021

శరన్నవరాత్రులు....తెలుగు యాత్రా సాహిత్యం... ప్రతీచి లేఖ... ఇంకా...

 * సృష్టికి మూలం మహామాత. ఆమె కనుసంజ్ఞలలో మెదులుతుంది... కదులుతుంది జగత్తు. పృథ్వి ఆమె రూపం. అట్టి సీమను దివ్యసీమగా మార్చటానికి, నరుల నేత్రాలను దేదీప్యమానంగా వెలుగొంద జేయటానికి తల్లి ఈ నవరాత్రులలో అందరి ఇళ్లల్లో, కళ్లల్లో నాట్యమాడుతుంది..... శరన్నవరాత్రులు

 * వంద సంపుటాలకు పైబడ్డ మహాత్మాగాంధీ రచనల్లో మొట్టమొదటి రచన ఈ యాత్రాకథనమే. కాని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఒక మనిషి తన చల్లని ఇంటిపట్టు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ, అనిశ్చయాలకు ఎదురేగే ప్రతి యాత్రా అతణ్ణి స్వాప్నికుడిగానో, సాహసిగానో మారుస్తుంది...... “ తెలుగు యాత్రా సాహిత్యం ” 

 

సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.

కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం....... " ప్రతీచి లేఖ "

 

ఇంకా.... ఈ క్రింది లింక్ లో...... 

శిరాకదంబం 11_002 


Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 13 Pub. No. 002

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం