Wednesday, September 16, 2020

ఇది వరమా ! శాపమా !!... కందుకూరి రామభద్రకవి – కొండోజీ అనుబంధం... అరికాళ్ళ మంటలు... ఇంకా చాలా....

 *

శ్రీకృష్ణుడు నాడు చెప్పేదాకా అంచల పొందిన వరం గురించి వసుసేనునికి తెలియదు. వసుసేనుడు నిలువునా దిగ్భ్రాంతుడయ్యాడు. అసంకల్పితంగా అతని కంటి వెంట కన్నీరు కారుతూనే ఉంది. అంచల తన దగ్గిర దాచిన రహస్యం గురించి తెలిసి వసుసేనుడు నివ్వెరపోయాడు, నిలువునా నీరయ్యాడు. ----- " ఇది వరమా ! శాపమా !! "

*

"మీకు సార్వభౌముల దర్శనం లభించడానికి, నాకు చేతనైనంత సాయం చేస్తాను."

ఈ చిన్న మాట కందుకూరి రుద్రకవి కన్నులను ఆనందాశ్రువులతో నింపింది.  

----- “ కందుకూరి రామభద్రకవి – కొండోజీ అనుబంధం ” 

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి అభ్యుదయ భావాలను, వితంతు పునర్వివాహాన్నీ ఈ కథలో సమర్థిస్తారు శ్రీపాద వారు. అర్థరాత్రి ఇల్లు విడిచిపెట్టిన రుక్కమ్మ ఒక జట్కా బండి మనిషి సాయంతో వీరేశలింగం పంతులుగారి తోటకు వెళ్తుంది. ఆ నరకంలోంచి ( పుట్టింటి నుంచి ) బయటపడడం తప్ప వేరే మార్గం లేదనుకుని ధైర్యం చేసిన బాల వితంతువు దయనీయ గాథ ఇది. ----- శ్రీపాద వారి " అరికాళ్ళ మంటలు " పరిచయం.

ఇంకా....ఈ క్రింది లింక్ లో...... 

శిరాకదంబం 10_003


Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 12 Pub. No. 003

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం