ఈ నెల ( ఫిబ్రవరి ) 11 వ తేదీ
అమరగాయకుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్థంతి. ఆయన మరణించి దశాబ్దాలు
గడిచినా తన పాటతో ఇంకా మన మధ్యనే సజీవంగా వున్నారు. ఇంకా వుంటారు కూడా ! 
తెలుగు పాట వున్నంతవరకూ ఘంటసాల
చిరంజీవి. 
తెలుగు వారి గుండెల్లో గుడి
కట్టుకున్న ధన్యజీవి. 
ఈ సందర్భంగా ఓలేటి వారు అందించిన
ఘంటసాల గారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మగారి తో. లే. పి. ఈ సంచికలో
ప్రత్యేకం....... 
 తమిళంలో పేరొందిన నటుడు వై. జి. మహేంద్రన్.
తెలుగువారి గుండెల్లో మహానటి గా శాశ్వతంగా నిలిచిపోయారు
సావిత్రి. వై. జి. మనవరాలైన మధువంతి సావిత్రి
మనవడిని పెళ్లి చేసుకోవడం ద్వారా
ఆ తమిళ నట కుటుంబంలోనుంచి ఈ తెలుగు నట కుటుంబంలోనికి వచ్చారు మధువంతి. ఇద్దరి
వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మధువంతితో మాధురీకృష్ణ ముఖాముఖీ....
ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతంలోని ‘
బ్రహ్మ సత్యం... జగత్ మిధ్య... ’ – డా. గోలి ఆంజనేయులు గారి వివరణ........ 
ఇంకా.. చాలా ...  
Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 05 Pub. No. 022

No comments:
Post a Comment