Thursday, March 24, 2016

నాదానుభవం... ఎడారిలో ఒయాసిస్సు ' సుస్వర '... శతక కవిత్వం - వెలుగు బాట ..... ఇంకా

అభిరుచి, పట్టుదల వుంటే వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు ఒకప్పటి బాలీవుడ్ కలల రాణి వైజయంతిమాల బాలి, 82 ఏళ్ల వయసులో తొలి సంగీత కచేరీ చేసి. ఇటీవల చెన్నై లో వైజయంతి మాల కచేరీ విశేషాలు ' నాదానుభవం ' లో...
మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవాలనే చిత్తశుద్ధి వుంటే ప్రపంచంలో ఏమూలనున్నా ఆ పని చెయ్యవచ్చని నిరూపించారు ఇద్దరు మహిళలు . వారి కృషి, పట్టుదల ఫలితాలేమిటో " ఎడారిలో ఒయాసిస్సు ' సుస్వర ' "లో.....

తెలుగు వారి సాహిత్య సంపద ' శతక కవిత్వం '. అనేక జీవిత సత్యాలను ఇముడ్చుకున్న ఎన్నెన్నో శతకాలు తెలుగువారి స్వంతం . శతక కవిత్వం గురించి విశేషాలు, సుమతీ శతకం నుంచి కొన్ని పద్యాలు ' శతక కవిత్వం - వెలుగు బాట ' లొ.....
ఇంకా ఎన్నెన్నో .... ఈ క్రింది లింక్ లో ....

శిరాకదంబం 05_014



Visit web magazine at www.sirakadambam.com


Vol. No. 07 Pub. No.015

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం