Tuesday, April 26, 2011

టూరింగ్ సినిమా

 మీకు తెలుసా ?  

 బొంబాయిలో  1904 లో మానెక్ డి. సేత్నా అనే ఆయన టూరింగ్ సినిమా ప్రారంభించి ' ది లైఫ్ అఫ్ జీసస్ క్రైస్ట్ ' అనే రెండు రీళ్ల సినిమా ప్రదర్శించాడు.

అయితే దానికి మూడు సంవత్సరాల ముందే అంటే 1901 వ సంవత్సరంలోనే  రఘుపతి వెంకయ్య గారు  టూరింగ్ సినిమా ప్రారంభించారు. అంటే మన దేశంలో తొలిసారి సినిమా చూపించింది తెలుగు వారేనన్నమాట.

అంతేకాదు. దక్షిణ భారతదేశంలో తొలి పెర్మనెంట్ సినిమా థియేటర్ ' గెయిటీ ' ని నిర్మించింది కూడా రఘుపతి వెంకయ్య , ఆయన కుమారుడు సూర్య ప్రకాష్ గారలే !



Vol. No. 02 Pub. No. 213

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం