Thursday, January 13, 2011

రాతలతో నిద్ర లేపడం ..........


  జంధ్యాల గారి జోక్స్  

ఓ మొగుడు పెళ్ళాం పోట్లాడుకుని మాట్లాడుకోవడం మానేశారు. మొగుడు మర్నాడు ఉదయం ఆఫీసు పని మీద క్యాంపు కి వెళ్ళాలి. అందుకని
' నన్ను తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేపు ' అని ఓ కాగితం మీద రాసి పెట్టి పడుకున్నాడు. 

ప్రొద్దున్న ఏడింటికి మెలుకువ వచ్చిందాయనకి. కంగారుగా లేచి చూస్తే రాత్రి తాను పెట్టిన కాగితం పక్కనే
' నాలుగయింది. లేవండి ' అని రాసి వున్న కాగితం కనిపించింది.

Vol. No. 02 Pub. No. 117

3 comments:

Geetika said...

ha ha ha...
nice..

ANALYSIS//అనాలిసిస్ said...

సూపర్ జోకండీ !!

SRRao said...

* గీతిక గారూ !
* అనాలిసిస్ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం